హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన కూన శ్రీశైలం గౌడ్.

హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ను
చండిఘర్ లోని హర్యానా రాజ్ భవన్ లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ అంశాలపై దత్తాత్రేయ తో కూన శ్రీశైలం గౌడ్ చర్చించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ ను రాజ్ భవన్ లో దత్తాత్రేయ ఆత్మీయంగా సత్కరించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram