అనంతపురం జిల్లా,తాడిపత్రి నియోజకవర్గం పెద్ద వడుగూరు మండలం చిట్టూరు నుండి పామిడి మీదుగా అనంతపురం జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారికి వీరన్నపల్లి, కొండూరు మధ్యన 16.75 కోట్లతో నిర్మించ బోయే బ్రిడ్జి (పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ – ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన)కి నేడు భూమి పూజ చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి.
Post Views: 100