గుంతకల్లులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక.

గుంతకల్లు పట్టణంలోని టిటిడి కళ్యాణ మండపంలో సోమవారం గుంతకల్లు రెవెన్యూ డివిజన్ కు సంబంధించి నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఆర్డీఓ ఎబివిఎస్బి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram