చతిస్గడ్: ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో చతిస్గడ్ నారాయణపుర్లోని అబూజ్ మాడ్ అటవీ ప్రాంతంలో యాంటీ-నక్సలైట్ ఆపరేషన్లో భాగంగా కూమింగ్ నిర్వహిస్తున్న బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. జవాన్లపైకి కాల్పులు జరిపారు.వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు
ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
Post Views: 68