ప్రశంసాపత్రం అందుకున్న కానిస్టేబుల్

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న కానిస్టేబుల్ వినోద్..

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న  కానిస్టేబుల్ వినోద్ కుమార్ సి ఈ ఐ ఆర్, మొబైల్స్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినందుకుగాను.. వినోద్ కు ఎస్పి రోహిత్ రాజ్ బుధవారం ప్రశంసా పత్రం అందజేశారు. కానిస్టేబుల్ ను, సీఐ వెంకటేశ్వరరావు.ఎస్ఐ రాజ్ కుమార్  సిబ్బంది,  అభినందనలు తెలిపారు

Facebook
WhatsApp
Twitter
Telegram