భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్..

భూమి లేని నిరుపేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.సంవత్సరానికి రూ.12,000 చొప్పున రెండు విడతల్లో ఇస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు.మొదటి విడత డిసెంబర్ 28 నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు..

Facebook
WhatsApp
Twitter
Telegram