అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం.

లగచర్ల రైతులను విడుదల చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం

గోల్డెన్ న్యూస్ /మణుగూరు: లగచర్ల రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో మంగళవారం మణుగూరు అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు..

Facebook
WhatsApp
Twitter
Telegram