మణుగూరు ఓసి గనిలో ప్రమాదం.

డంపర్ పల్టీ కార్మికుడు మృతి

మణుగూరు ఓసి2 గనిలో ప్రమాదం 100 టన్ డంపర్ పల్టి ప్రమాదంలో అక్కడిక్కడే కార్మికుడి మృతి. మూల్ చంద్ .వచ్చే 7 నెల్లలోనూ దిగిపోయే సీనియర్ కావడం విశేషం. 100 టన్. బయటికి ప్రమాదం జరుగుతున్నట్లు ముందే గుర్తించి దూకే క్రమంలో మృతి చెందినట్లు భావిస్తున్న అధికారులు. ఇటీవల బదిలీల్లో కొత్తగూడెం నుంచి వచ్చినట్లు సమాచారం. డంప్ యార్డ్ వద్ద ఘటన..

Facebook
WhatsApp
Twitter
Telegram