శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత

జనవరి 14న మకరజ్యోతి దర్శనం

కేరళ శబరిమల ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండల పూజలు ముగియడంతో దర్శనాలు ఆపేశారు. ఈ నెల 30న ఆలయం తిరిగి తెరుచుకో నుంది. ఇప్పటివరకు 32.50 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించు కున్నారు. శబరిమల కొండపై జనవరి 14న మకరజ్యోతి దర్శనం జరగనుంది. జనవరి 20న పడిపూజతో యాత్రము గియనుంది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram