అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యం

పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం.

స్కూలు కు డుమ్మా కొట్టి.. ఫ్రీ బస్సు ఎక్కి చక్కర్లు కొట్టిన వైనం.   

గోల్డెన్ న్యూస్/నిజామాబాద్ – నవీపేట్ మండలం బాలికల ఉన్నత పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం సరదా కోసం ఫ్రీ ఆర్టీసీ బస్సులో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ వెళ్లి వచ్చిన విద్యార్థినులు.విద్యార్థినుల ఆచూకీ కొరకు ఆందోళన చెందిన తల్లిదండ్రులు.      సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా విద్యార్థినులను పట్టుకొని.  బాలికలను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు..

Facebook
WhatsApp
Twitter
Telegram