సముద్రంలో 150 కీ.మీ ఈది రికార్డు సాధించింది

సముద్రంలో 150 కీ.మీ ఈది రికార్డు సాధించిన 52 ఏండ్ల మహిళ

గత సంవత్సరం డిసెంబర్ 28న విశాఖ సముద్రతీరం నుంచి కాకినాడ తీరం వరకు కోరమండల్ ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో సాహసయాత్ర ప్రారంభించిన గోలి శ్యామల అనే మహిళ. సముద్రంలో రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కి. మీ. ఈది శుక్రవారం కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట తీరానికి చేరుకొని రికార్డు సాధించిన గోలి శ్యామల.

Facebook
WhatsApp
Twitter
Telegram