గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : అజ్మీర్ దర్గాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాదర్ను సమర్పించారు. సచివాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా , ముస్లిం మతపెద్దలు, మైనార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అజ్మీర్ షరీఫ్ దర్గా భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ముస్లిం పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు అజ్మీర్లోని ప్రసిద్ధ మైలురాయి. ఖ్వాజా మొయిన్-ఉద్-దిన్ చిష్తీ, ప్రతిష్ఠించబడ్డాడు.
Post Views: 30