పల్నాడు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
దాచేపల్లి మండలం శ్రీనివాసపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీకి లోడింగ్ కోసం వెళుతుండగా ప్రమాదం
గుంటూరు- హైదరాబాద్ మద్య నడవాల్సిన రైళ్ళ ను విజయవాడ మీదుగా దారి మళ్లింపు
ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన రైల్వే పోలీసులు, అధికారులు.
Post Views: 22