చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు మృతి

గోల్డ్ న్యూస్ /మణుగూరు: పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో చెట్టుకు ఉరేసుకొని యువకుడు మృతి చెందాడు.

మృతుడు స్థానిక మినరల్ వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్నట్లు సమాచారం.

ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న మణుగూరు ఎస్సై మేడప్రసాద్.

Facebook
WhatsApp
Twitter
Telegram