కేటీఆర్ ఏసీబీ విచారణ ప్రారంభం

ఏసీబీ కార్యాలయంలో ప్రారంభమైన కేటీఆర్ విచారణ..
కేటీఆర్ ను విచారిస్తున్న ముగ్గురు అధికారుల బృందం..
ఏసీబీ లైబ్రరీ రూంలో కూర్చొని విచారణను చూస్తున్న లాయర్..
విచారణను పర్యవేక్షిస్తున్న ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి..
Facebook
WhatsApp
Twitter
Telegram