బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.

ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram