మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
పుష్పక్ ఎక్స్ ప్రెస్లో మంటలు చెలరేగడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పరంటా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
మంటలు కట్టలేక భయభ్రాంతులైన ప్రయాణికులు ట్రాక్పై దూకి పారిపోవడం జరిగింది. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న కార్ణాటక ఎక్స్ ప్రెస్ వారిని ఢీ కొట్టడంతో 20 మంది మృతి చెందారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ ప్రమాదం గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 26