ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు జనవరి 26న ప్రారంభించిన 4 పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 3 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 563 గ్రామాల్లో ఈ పథకాలను ప్రారంభించింది. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Facebook
WhatsApp
Twitter
Telegram