జీబీఎస్ కలకలం..తెలంగాణలో తొలి మరణం?

తెలంగాణ రాష్ట్రంలో కొత్త వైరస్ కారణంగా తొలి మరణం నమోదు అయింది.

తెలంగాణ రాష్ట్రంలో గిలియన్ బార్ సిండ్రోమ్ అనే కొత్త వ్యాధి కారణంగా ఓ మహిళ మృతి చెందింది. ఈ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ ప్రాణాలు తెలంగాణలో తొలి గిలియన్ బార్ సిండ్రోమ్  మరణం సంభవించింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన వివాహిత (25) జనవరి 31న ఈ వ్యాధి బారిన పడింది. ఆమె నరాల నొప్పులతో స్థానిక ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసి ఆమెకు కుటుంబ సభ్యులు చికిత్స చేయించారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి తగ్గింది. ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె శనివారం మృతి చెందింది..

Facebook
WhatsApp
Twitter
Telegram