న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట.. 18 మంది మృతి .

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట.. 18 మంది మృతి.30 మందికి పైగా గాయాలు. మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో జరిగిన తొక్కిసలాట ఫ్లాట్ ఫాం 12, 13, 14 ల భారీగా రద్దీ మహా కుంబ్ వెళ్లే ప్రయాగ రాజ్ ఎక్స్ ప్రెస్ సమయంలోనే ఇతర రైళ్లకోసం వెయిటింగ్ లో ప్రయాణికులు అత్యంత రద్దీగా మారిన ప్లాట్ ఫాంలు, దాంతో తొక్కిసలాట ప్రయాగ రాజ్ వెళ్లే ట్రైన్ వద్ద జరిగిన తొక్కిసలాట మహా కుంభమేళా స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తున్న రైల్వే శాఖ మరో పది రోజుల్లో ముగియనున్న మహా కుంభమేళా వీకెండ్ కావడంతో మహా కుంభ మేళాకు పెరిగుతున్న మరింత రద్దీ ఘటనపై అత్యంత స్థాయి విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసిన ప్రధాని, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, రైల్వే శాఖ మంత్రి…

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram