భీమా డబ్బుల కోసం సొంత బావని చంపిన బామ్మర్ది

పాపన్నపేట మండలం సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్ నాయక్ (42) ఉపాధి కోసం అమీన్‌పూర్‌ వెళ్లి, బామ్మర్ది నరేశ్ నాయక్‌తో కలిసి జేసీబీ కొనుగోలు చేశాడు. నెల క్రితం దానికి పోస్టల్ బీమా చేయించగా, బావ మృతిచెందితే డబ్బు వస్తుందని ఆశపడి సురేశ్, మేనమామ దేవీసింగ్‌తో కలిసి ఈనెల 14న బీమా డబ్బుల కోసం హత్య చేశారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram