ఉద్యోగులు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వార్నింగ్
గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కి అధికారులు తక్కువగా హాజరవడం.. వచ్చిన వారు కూడా ఆలస్యంగా రావడంతో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సోమవారం అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇలా జరిగితే ఊరుకునేది లేదని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.
Post Views: 23