పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా

గోల్డ్ న్యూస్ / హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ మార్చి 4కు వాయిదా మంగళవారం విచారణకు స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి గైర్హాజరు. స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోరడంతో మార్చి 4కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు..

Facebook
WhatsApp
Twitter
Telegram