గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. ఆదివారం ఆఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో పరిధిలో డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించిన నార్కోటిక్ బ్యూరో అధికారులు..పెద్దమొత్తంలో ఏండి ఎంఏ డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి ఆఫ్టల్ గంజ్ పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒకరు జియాగూడకు చెందిన వ్యాపారవేత్త ఉన్నట్లు పోలీసులుతెలిపారు.
Post Views: 23