తపాలా శాఖ నిర్లక్ష్యం .

ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు.

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం;  తపాలా శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చినిగిపోయిన పదో తరగతి జవాబు పత్రాల సంచి.

ఖమ్మం జిల్లా కారేపల్లి పరీక్షా కేంద్రం నుండి వరంగల్ జిల్లాకు తరిస్తున్న పదవ తరగతి జవాబు పత్రాల బస్తా చినిగిపోవడంతో నలిగిపోయాయిన జవాబు పత్రాలు

జవాబు పత్రాలకు డ్యామేజ్ అయితే మూల్యాంకనంలో విద్యార్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram