ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

గోల్డెన్ న్యూస్ / హనుమకొం :  హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు.

ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు గాయాలు.

108 సహాయంతో వరంగల్ ఎంజిఎంకు తరలింపు.

ఒంగోలు నుండి అదిలాబాద్ హన్మకొండ మీదుగా వెలుతుండగా ఈ రోజు తెల్లవారు జామున ఘటన. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram