సన్న బియ్యం లబ్ధిదారులతో కలసి భోజనం చేసిన మంత్రి

గోల్డెన్ న్యూస్ / మణుగూరు :  తెలంగాణ రాష్ట్ర  రెవెన్యూ  సంబంధాల శాఖ  మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి మణుగూరు మండలం పర్యటన సందర్భంగా శుక్రవారం మణుగూరు మండలం కూనవరం గ్రామంలో  సన్నబియ్యం పథకం అమలులో భాగంగా లబ్ధిదారు వంకా శివలక్ష్మి w/o కాంతారావు ఇంట్లో లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు ఆయన వెంట మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు,, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ఐటీడీఏ పీవో రాహుల్. తదితరులు ఉన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram