గోల్డెన్ న్యూస్ / నాగర్ కర్నూల్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాన్రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. శనివారం భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సు కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లాకు మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ హెలికాప్టర్లో వెళ్లారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. దీంతో ప్రజా ప్రతినిధులకు తను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరిపించుకున్నారు.
Post Views: 47