హైదరాబాద్ మెట్రో చార్జీలు పెంపు .

మెట్రో రైలు ప్రయాణికులకు షాక్

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : మెట్రో చార్జీలు పెంపు కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన మెట్రో రైలు సంస్థ .

పెంచిన చార్జీలు ఎల్లుండి (మే 17) నుండి అమలులోకి రానున్నట్టు ప్రకటించిన మెట్రో రైలు సంస్థ.

Facebook
WhatsApp
Twitter
Telegram