మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్

మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కల్నల్ సోఫియా ఖురేషిని “ఉగ్రవాదుల సోదరి” అని అన్నందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళిన మంత్రి విజయ్ షా

ఈ సమయంలో జోక్యం చేసుకోలేం అంటూ నిరాకరించిన సుప్రీంకోర్టు.

నిన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఇండోర్‌లోని మోవ్‌లోని మాన్పూర్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి విజయ్ షాపై నమోదైన ఎఫ్‌ఐఆర్.

Facebook
WhatsApp
Twitter
Telegram