గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్:
వడగళ్ల వర్షానికి ధ్వంసమైన విమానం ముందుభాగం
విమానంలో ప్రయాణిస్తున్న 200 మందికి తృటిలో తప్పిన ప్రమాదం .
ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ముందు భాగం వడగళ్ల వానకు దెబ్బతినడంతో, భయాందోళనతో కేకలు వేసిన ప్రయాణికులు
పైలట్ విమానాన్ని క్షేమంగా శ్రీనగర్ లో ల్యాండ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
Post Views: 83