వడగళ్ల వానకు ధ్వంసమైన విమానం

గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్:

వడగళ్ల వర్షానికి ధ్వంసమైన విమానం ముందుభాగం

విమానంలో ప్రయాణిస్తున్న 200 మందికి తృటిలో తప్పిన ప్రమాదం .

ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ముందు భాగం వడగళ్ల వానకు దెబ్బతినడంతో, భయాందోళనతో కేకలు వేసిన ప్రయాణికులు

 

పైలట్ విమానాన్ని క్షేమంగా శ్రీనగర్ లో ల్యాండ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

Facebook
WhatsApp
Twitter
Telegram