గోల్డెన్ న్యూస్ / నిర్మల్ : బాసర గోదావరిలో స్నానానికి దిగి నలుగురు మృతి ముగ్గురు మృతదేహాలను గుర్తించగా.. గల్లంతైన మరొకరి ఆచూకీ కోసం గాలింపు. పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మృతులంతా హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ వాసులుగా గుర్తింపు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా నిర్దారించిన పోలీసులు
Post Views: 23