ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు ఫోన్ కాల్

బిజెపి ఎంపీ రఘునందన్ రావు కు బెదిరింపు కాలు కలకలం రేపుతోంది. ఇవాళ సాయంత్రంలో గా రఘునందన్ రావును చంపుతామని ఫోన్ చేసి బెదిరించిన మధ్యప్రదేశ్ కు చెందిన దుండగులు .

బెదిరింపు కాల్ గురించి డీజీపీకి, మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు.

Facebook
WhatsApp
Twitter
Telegram