గోల్డెన్ న్యూస్ / సూర్యాపేట : నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య…
నిన్న సాయంత్రం మృతురాలు తనుషా మహాలక్ష్మిని చూసేందుకు వచ్చిన తండ్రి
మంగళవారం వేకువజామున ఉరేసుకుని ఆత్మహత్య
మునగాల మండలం కలకోవకు చెందిన తనుజగా గుర్తింపు…
మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది…
Post Views: 56