డీసీసీ బ్యాంక్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క

గోల్డెన్ న్యూస్ / ములుగు :  తెలంగాణ మంత్రి సీతక్క మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ బిల్డింగ్ తో పాటు, డీసీసీ బ్యాంక్ ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..జిల్లా కేంద్రంలో డీసీసీ బ్యాంక్ ఏర్పాటు వల్ల సహకార సంఘాల తో పాటు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లా గ్రంథాలయ వల్ల రిటైర్డ్ ఉద్యోగులు, యువకులకు మరింత సమాచారం కోసం ఉపయోగపడుతుందని అన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram