గోల్డెన్ న్యూస్ /మణుగూరు : మహాలక్ష్మి పథకాన్ని సడలించి,ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ప్రకటించిన రూ .12000/- లను, అందజేసి ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించండి అంటూ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుకు ఆటో డ్రైవర్లు, మ్యాజిక్ డ్రైవర్లు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
Post Views: 128