గోల్డెన్ న్యూస్ /జగిత్యాల : జగిత్యాల రవాణశాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు….
రూ.22 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా రవాణ అధికారి భద్రు నాయక్…
శశిధర్ అనే వ్యక్తి నుంచి పట్టుకున్న జేసీబీని విడిపించేందుకు రూ.22 వేలు లంచం డిమాండు…
ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న డీటీవో భద్రు నాయక్…
Post Views: 109