ఒడిశా రాష్ట్రంలో భారీగా బంగారు నిక్షేపాలు.!

20 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక..

 

బంగారం మైనింగ్ కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం శరవేగంగా పనులను నిర్వహించినట్లుగా సమాచారం.

 

ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారతదేశంకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయం.

 

త్వరలోనే వేలం నిర్వహించి.. తవ్వకాలకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram