స్థానిక సంస్థల ఎన్నికల పట్ల కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించిన నేతలు.. పార్టీపరంగా బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. శనివారం సాయంత్రం గాంధీభవన్లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలపై నేతలు చర్చించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram