ఏసీబీ కి చిక్కిన గ్రామపరిపాలనధికారి.

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం :  ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ కి చిక్కిన గ్రామపరిపాలనధికారి.

 

కొత్తగూడెం :ఏసీబి డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యం లో ములకలపల్లి లో గ్రామ పరిపాలనధికారి రెడ్ హ్యాండెడ్ గ పట్టివేత.

 

గ్రామ పరిపాలనాదికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ పూసుగూడెం వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కు సంబంబదించి 60 వేలు లంచం డిమాండ్. 40 తీసుకున్నాడు. మిగతా బాలన్స్ 15 వేలు లంచం తీసుకుంటు ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు….

Facebook
WhatsApp
Twitter
Telegram