చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం..

క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున సాయం ప్రకటించిన ప్రధాని మోడీ..

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని మోడీ.

Facebook
WhatsApp
Twitter
Telegram