గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో టైపిస్ట్ ,కంప్యూటర్ ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్న సిహెచ్ నవక్రాంత్ ఓ వ్యక్తి రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి 4 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. శనివారం రూ 2500 తీసుకుంటుండగా అనిశా అధికారులు హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Post Views: 38