ఫలించిన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీల పోరాటం

 50 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయింపునకు కేంద్రం హామీ.

గోల్డ్ న్ న్యూస్ / హైదరాబాద్ : తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా సమస్యను పరిష్కరించాలంటూ పార్లమెంట్ ఆవరణలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు.ఫలించిన తెలంగాణ ప్రభుత్వం పోరాటం.తక్షణమే 50 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయింపునకు కేంద్రం హామీ గుజరాత్‌, కర్ణాటక నుంచి తక్షణమే తెలంగాణకు యూరియా తరలించాలని ఆదేశం

వారం రోజుల్లో తెలంగాణకు యూరియా వస్తుందన్న మంత్రి తుమ్మల..

Facebook
WhatsApp
Twitter
Telegram