గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు కరకగూడెం విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రేపు, (18.10.2025) మణుగూరు నుండి E.బయ్యారం వరకు 33కేవీ రెండవ లైన్ పని జరుగుతున్నందున :-
ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరకగూడెం మండలం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు కోరుతున్నారు.
Post Views: 71









