రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ 

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  విచారం వ్యక్తం చేశారు.

తక్షణం ఘటనా స్థలానికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

 

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పారు.

Facebook
WhatsApp
Twitter
Telegram