ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. జవాన్‌కు తీవ్ర గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. జవాన్‌కు తీవ్ర గాయాలు

ఛత్తీస్‌గఢ్‌‌లోని కరిగుండం శివారు అటవీ ప్రాంతంలో ఐఈడీ పేలుడు సంభవించింది. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. K9 డాగ్ స్క్వాడ్ కు చెందిన జవాన్ ఫిరోజ్ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. జవాన్ ఎడమ కాలు నుజ్జునుజ్జైంది. అత్యవసర చికిత్స కోసం అధికారులు ఎయిర్ లిఫ్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram