ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం, పిల్లలు మృతి,  తల్లి పరిస్థితి విషమం

 

గోల్డెన్ న్యూస్/ ఖమ్మం / నగరంలోని త్రీ టౌన్ పరిధిలోని గాంధీనగర్‌లో ఇద్దరు కుమారులు వేదిక్ కుమార్(7), తనిష్క్(5)లతో కలిసి నివాసం ఉంటున్న లింగరాజు, స్వాతి దంపతులు

 

కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తినిపించి, తానూ తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన స్వాతి

 

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మరణించగా, విషమంగా ఉన్న స్వాతి ఆరోగ్యం

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram