గోల్డెన్ న్యూస్.
గత నెల 27వ తేదీన జరిగిన తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. కాగా అభ్యర్థులు ఎవరికివారు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితం సాయంత్రం 6 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది..
Post Views: 58









