జూలై 5న జపాన్లో విలయ తాండవం తప్పదా.?

జపాన్ బాబా వాంగా’గా పేరొందిన ర్యో తత్సుకీ చెప్పిన జోస్యంపై ఉత్కంఠ నెలకొంది. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ఈనెల 5న సముద్రగర్భం బద్దలై, లక్షలాది మందికి ప్రాణనష్టం సంభవిస్తుందని ‘ది ఫ్యూచర్ ఐ సా’ పుస్తకంలో చెప్పడమే దీనికి కారణం. గతంలో బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్లో భూకంపం, సునామీ వంటి ఘటనలు ఆమె రాసినట్టుగానే జరిగాయని పలువురు నమ్ముతున్నారు. ఎల్లుండి కూడా విలయం తప్పదా అని భయాందోళనలో ఉన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram