వివాదాస్పదంగా మారిన స్థలం కేటాయింపు..!

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహమత్ నగర్ లో ఉన్న 2500 గజాల స్థలాన్ని వక్ఫ్ ల్యాండ్ గా పేర్కొంటూ.. ముస్లీం స్మశానవాటికకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ వక్ఫ్ బోర్డు అధికారులు..

 

అయితే ఆ మొత్తం స్థలం తమదేనని..అనుసంధానంగా ఉన్న రోడ్డు కూడా తమదేనని.. వక్ఫ్ బోర్డు కు సంబంధం లేదని చెబుతున్న మిలిటరీ అధికారులు..!

 

వక్ఫ్ బోర్డు కేటాయించిన 2500 స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకుని అక్కడ ఎవరూ అడుగుపెట్టకుండా జవాన్లను కాపలా పెట్టిన మిలటరీ అధికారులు…..

Facebook
WhatsApp
Twitter
Telegram